Thursday, May 14, 2026

గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, దేశ ప్రధాని, రాష్ట్రపతి వరకు ఈ యొక్క మెమోరాండం చేరుకునే వరకు ఎమ్మార్వో స్థాయి నుండి దేశ రాష్ట్రపతి స్థాయి వరకు సమర్పించే ఉద్యమంలో భాగంగా ఈరోజు కోడిచర్ల రామకృష్ణ, తౌటు రాజేష్,అరెపల్లి రాజేశ్వర్,గాండ్లరాజేష్,కత్రాజినరేందర్,పవన్,నవీన్,రవి, పోతరాజు,తదితరులు పాల్గొనడం జరిగింది.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This