బాల్కొండ :ఎల్ నినో కారణంగా ప్రస్తుతం ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటల సాగును చేపట్టాలని బాల్కొండ మండల వ్యవసాయ అధికారి లావణ్య తెలిపారు. బుధవారం వ్యవసాయ మరియు...
బాల్కొండ: అటు రైతాంగాన్ని ఇటు విద్యుత్తు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాన్సఫార్మరుల ధ్వంసం , రాగి తీగల దొంగలను పోలీస్ లు ఎట్టకేలకు పట్టుకున్నారు . పోలీసుల వివరాల ప్రకారం, ఆర్మూర్కు...
మెండోరా: రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా బుకింగ్ యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పోచంపాడు ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. యాప్ కారణంగా రైతులు...
బాల్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 99 రోజుల ప్రణాళిక లో భాగంగా శనివారం జలాల్పూర్ లో వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని...
రాష్ట్రంలో భూభారతి సేవలకు సంబంధించి యూజర్ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వివిధ సేవలకు వేర్వేరు రుసుములను నిర్ణయించింది.
🔹 15 పేజీల లోపు డాక్యుమెంట్లకు రూ.500 చార్జీ విధించగా, అదనపు...
మెండోరా: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా, మే 4వ తేదీన రైతు వారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.ఈ...
బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి,...
నందిపేట్: ఉమ్మడి నందిపేట్ మండలంలో సుమారు 1000 మందికి పైగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారని వారి అవసరాలకు తగ్గట్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని బిఆర్ఎస్...
వేల్పూర్ వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ఈనెల 29న బుధవారం రోజున గ్రామపంచాయతీ అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంత ప్రారంభిస్తున్నట్లుగా సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి గ్రామఅభివృద్ధి కమిటీ...
.వేల్పూర్: వేల్పూర్ మండలం వాడి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వారి కొనుగోలు ఏర్పాటుచేసిన వాటిని సర్పంచ్ బోలి రమ్య ఆదివారం ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ బోలి రమ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు...