📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

RAJU CH

69 POSTS
0 COMMENTS

మెండోరా మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

మెండోరా: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెండోరా మండల కేంద్రంలో ఆదివారం నాయకపోడు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడు జెండాను స్థానిక సర్పంచ్ బుట్టడి...

అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలి: మెండోర సర్పంచ్

మెండోర: మెండోర మండలంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని మెండోర గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా...

“సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలి.. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి – ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి”

మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడులో గల తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్‌లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం మరియు మత్తు పదార్థాల నివారణపై...

పోషణ్ అభియాన్ – ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చాకిరియాల్లో నిర్వహణ

మెండోరా: పోషణ్ అభియాన్ – ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మెండోర మండలంలో చాకిరియల్ లో  ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టత, శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు...

“ప్రతిపక్షంపై విమర్శలు కాదు.. పెండింగ్ పనులు పూర్తి చేయించండి: బీఆర్‌ఎస్ సూచన”

- మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి.. విమర్శలు కాకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని ముత్యాల సునీల్‌కు సూచన మెండోరా :మెండోర మండల కేంద్రంలోని డబుల్...

ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవాలి: ముత్యాల సునీల్ కుమార్

మెండోర డబుల్ బెడ్‌రూమ్ గృహాలను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల గృహ సముదాయాన్ని...

సాగునీటి విషయంలో కాంగ్రెస్ సేవలను విస్మరించొద్దు: కొత్తింటి ముత్యం రెడ్డి

ఎల్లంపల్లి–వరద కాలువ–ఎస్‌ఆర్‌ఎస్‌పీ అనుసంధానంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతోంది. మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి...

ఎస్సార్ఎస్పీ ను సందర్శించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టు అధికారులతో సమీక్ష – నీటి నిల్వలు, మరమ్మత్తులు, సాగునీటి విడుదలపై చర్చ మెండోరా:మెండోరా మండలంలోని పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ)ని శనివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి...

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి – తహసీల్దార్ సూచనలు

మెండోరా::మెండోరా మండలంలో గత 24 గంటల్లో 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో, రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన...

గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

మెండోరా: భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపే మహనీయుడే గురువని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ తెలిపారు. ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip