బాల్కొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ ప్రోగ్రాం పై బాల్కొండ మండల కేంద్రంలో ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించారు. 14 వ...
నిర్మల్ :పిల్లలను ఉన్నత విద్యావంతులు గా తీర్చిదిద్దాలని కలలుగనే తల్లిదండ్రుల కోసం తీపి కబురు... తమ పిల్లలు గురుకుల సీట్లు సాధించేలా మంచి కోచింగ్ సెంటర్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం.
గురుకుల...
మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ నూతిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మూర్పూర్ సతీష్, గ్రామ కార్యదర్శి భోజందర్ పాల్గొన్నారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు...