వేల్పూర్ :వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో తడసి ముద్దాయి అయినాయి సన్న కారు రైతులను చిన్నచూపు పట్టించుకోని ప్రభుత్వం 20...
బాల్కొండ: కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార మదంతో నిజాలను మట్టి పెడుతున్నారని ఆయన రాజకీయ అరాచకారం తెలంగాణలో చెల్లదని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు షహీద్ అన్నారు. కేంద్ర మంత్రి...
మాటిమాటికి కరెంటు పోయే...?
వేల్పూర్ మండలంలో ఎండలు ఎక్కువ 42.2% కొట్టడంతో ప్రజలు ఇండ్లలో కూలర్ ఫ్యాన్లు పెట్టుకొని ఉంటారని అనుకుంటున్నారు.. కానీ మాటిమాటికి విద్యుత్ సరఫరా పోవటం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.భానుడి ఉగ్రరూపం కరెంటు లేక ఫ్యాను తిరగలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.