Sunday, June 28, 2026

ఎమ్మెల్యేని సన్మానించినబ్యాట్మెంటన్ టీం సభ్యులు

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూరు మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో మినీ వాటర్ ట్యాంక్ ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బ్యాట్మెంటన్ టీం సభ్యులు శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్,బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖఅధ్యక్షుడు సామ ప్రతాప్,బ్యాట్మెంటన్ టీం సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,మారుతి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This