Friday, June 19, 2026

గురు స్వామి నాగేష్ స్వామిని సన్మానించిన బాల్కొండ అయ్యప్ప కమిటీ సభ్యులు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: ఆర్మూర్ లో అధికమాసం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి, 18సార్లు మాలధారణ చేసిన గురుస్వాముల దంపతులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురుస్వామి నాగేష్ శర్మ గురుస్వామి ని బాల్కొండ అయ్యప్ప ఆలయ సన్నిదానం తరుపున చిరుసత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలరాం సింగ్, అంబటి నవీన్, మెడికల్ నరేందర్, కుందారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

బాల్కొండ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

బాల్కొండ:  బాల్కొండ మండల కేంద్రం లో మండల అధ్యక్షులు సట్ల ప్రవీణ్ ఆధ్వర్యం లో టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్ లో ఆధ్వర్యంలో   శివాజీ చౌక్...

More Articles Like This