26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

news service

రైతు భరోసా నిధుల విడుదలతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు

మెండోరా: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులను విడుదల చేయడంతో మెండోరా మండల కేంద్రంలో కాంగ్రెస్  శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని శివ శంకరవాడలో బట్టు లక్ష్మి ప్రభుత్వ సహాయం ద్వారా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును  శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు   ప్రారంభించి గృహ ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా వారూ...

బాల్కొండలో సర్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు

బాల్కొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ ప్రోగ్రాం పై బాల్కొండ మండల కేంద్రంలో ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించారు. 14 వ వార్డులో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ...

చౌటి భూపతి (టీచర్) సతీమణి వెంకట లక్ష్మి అకాల మరణం – కన్నీటి వీడ్కోలు…

ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన చెవిటి భూపతి టీచర్ సతీమణి వెంకట లక్ష్మి 3 జూన్ రోజు అకాలమరణం పొందారు.అంత్య క్రియలలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కరిగే కాలంలో తరగని జ్ఞాపకంగా......

దూదిగాంలో దంత వైద్య శిబిరం ప్రారంభం

మెండోరా:మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో మంగళవారం దంత వైద్య శిబిరం ప్రారంభమైంది. గ్రామ ప్రజలకు మెరుగైన దంత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ బాబా తెలిపారు. ఈ...

అంచెలంచెలుగా ఎదిగిన అనిల్ గౌడ్

రాజకీయాల్లో తనదైన సేవా కార్యక్రమాలతో, అభివృద్ధి పనులతో వేల్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన రంగు అనిల్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగారు. వేల్పూర్ మండలంలోని సాహెబ్ పేట్ గ్రామ సర్పంచ్ గా...

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

దోస్త్ ద్వారా డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. విద్యార్థులు క్రింది లింక్ ద్వారా తమకు ఏ కాలేజీలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు.   https://dost.cgg.gov.in   👉 పై లింక్ ఓపెన్ చేసి Candidate Login ద్వారా...

నీట్ UG 2026 రద్దు… సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దు NTA

మే 3, 2026న నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేసినట్లు NTA ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. కొత్త తేదీలు...

గణపతి, యజ్ఞం నవగ్రహా ఆరాధనతో పునర్నిర్మాణ పనులు ప్రారంభం

బాల్కొండ: సుదీర్ఘకాలం నుండి బాల్కొండ పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్న మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులు శాస్త్రోక్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయానికి నూతనంగా ఏర్పాటు అయినా పాలకవర్గం ఈ నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని...

19 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసిన వెల్గటూర్ ZPHS స్నేహితులు

మెండోరా: వెల్గటూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ 2006–2007 బ్యాచ్ విద్యార్థులు 19 సంవత్సరాల తర్వాత ఘనంగా నిర్వహించిన గ్రాండ్ గెట్-టుగెదర్ కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాత స్నేహితులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.