Thursday, May 14, 2026

గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, దేశ ప్రధాని, రాష్ట్రపతి వరకు ఈ యొక్క మెమోరాండం చేరుకునే వరకు ఎమ్మార్వో స్థాయి నుండి దేశ రాష్ట్రపతి స్థాయి వరకు సమర్పించే ఉద్యమంలో భాగంగా ఈరోజు కోడిచర్ల రామకృష్ణ, తౌటు రాజేష్,అరెపల్లి రాజేశ్వర్,గాండ్లరాజేష్,కత్రాజినరేందర్,పవన్,నవీన్,రవి, పోతరాజు,తదితరులు పాల్గొనడం జరిగింది.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This