Thursday, May 14, 2026

నడిమితండా జి పి లో నూతన ప్రింటర్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

మెండోరా: నడిమితండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రింటర్‌ను ఈరోజు సర్పంచ్ రవి నాయక్ ప్రారంభం  చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డ్ మెంబర్లు మరియు గ్రామస్థులు కలిసి ప్రింటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్యాలయంలో అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రింటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై గ్రామస్తులకు సంబంధించిన పత్రాలు, ధృవపత్రాలు త్వరితగతిన అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This