Sunday, June 28, 2026

జలాల్పూర్ గ్రామానికి టీబీ ముక్త్ అవార్డు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ. బి. ముక్త్ భారత్ లో ఉమ్మడి బాల్కొండ మండలం నుండి 2025 సంవత్సరానికి టీబీ ముక్త్ పంచయత్ గా మన జలల్పూర్ గ్రామం అవార్డు పొందింది ఈ అవార్డు ను జిల్లా అదనపు కలెక్టర్ మరియు డీఎం&హెచ్ ఓ గారి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గుండేటీ మోహన్ రెడ్డి ,గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండ దేవేందర్ , ఆశ వర్కర్ రజినీ మరియు హెల్త్ సూపర్వైజర్ సంతోష్  స్వీకరించటం జరిగింది.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This