Thursday, May 14, 2026

బాల్కొండ కేజీబీవీకి ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు…

📰 Generate e-Paper Clip

బాల్కొండ :బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుభి మ్రోగించారు. ఈ పాఠశాల విద్యార్థులు ఏకంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్ సిఇసి విభాగంలో 969/1000 మార్కులతో ఏ ధరణి తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు, ఎం పి హెచ్ డబ్ల్యు సెకండ్ ఇయర్ లో కే రిశ్విక 981/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 15 ర్యాంకు సాధించారు. అలాగే ఫస్ట్ ఇయర్ సీఇసీ విభాగంలో 425/500 మార్కులు, ఎంపీ హెచ్ డబ్ల్యూ ప్రథమ సంవత్సరంలో విభాగంలో యు లక్ష్మీదేవి 479/500 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేక అధికారి జి భవాని ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This