బాల్కొండ: Rss శతబ్ది ఉత్సవాలలో భాగంగా బాల్కొండ మండల కేందంలో వి కన్వెన్షన్ హల్ లో శనివారం సాయంత్రం యువ శక్తి సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది....
నా రక్తం తీసుకోండి....రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ ముప్కాల్ పంపు హౌజ్ సాక్షిగా రక్తం ఇచ్చి వినూత్న నిరసనను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి...
మెండోరా: మెండోరా మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్-కుక్ పోస్టు భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి (ఎస్ఓ)...
మే 3, 2026న నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేసినట్లు NTA ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. కొత్త తేదీలు...
2026 మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రాత పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో వెలుగుచూసిన పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో మే 3న జరిగిన నీట్...
ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల నుండి బట్టాపూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈదురు గాలులు బలంగా వీయడంతో భారీ వృక్షం ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి...
బాల్కొండ: హైదరాబాద్లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై అవగాహన సదస్సులో నిజామాబాదు జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ గాండ్ల రాజేష్ గ్రామపంచాయతీ ఆదాయ వనరులపై చేసిన పలు సూచనలను...
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో అత్యంత పురాతనమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం బాల్కొండ...
దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు...
కాకతీయ యూనివర్సిటీ – డిగ్రీ పరీక్షల ప్రకటన
ఈ రోజు నిర్వహించాల్సిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు (ఉదయం మరియు సాయంత్రం సెషన్లు) పోస్ట్పోన్ చేయబడినవి.ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను యూనివర్సిటీ త్వరలో...