ముప్కాల్: 2026 సంవత్సరానికి PRTU సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ZPHS ముప్కాల్ మరియు కేజీబీవీ పాఠశాల లో మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కొండ్రు నవీన్ గార్లు నిర్వహించడం జరిగింది....
బాల్కొండ: బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూలై 22న జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం ఘనంగా జరిగింది. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన...
బాల్కొండ: బాల్కొండ మండలంలోని ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం జూలై 20, 2026న సోమవారం ప్రారంభమైంది బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఎఫ్ఎల్ఎన్...
నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మోతె సాయన్న ఉపాధ్యాయ వృత్తి విరమణ సందర్భంగా గ్రామ పొలిమేరలోని మొటాటిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
నిర్మల్ :పిల్లలను ఉన్నత విద్యావంతులు గా తీర్చిదిద్దాలని కలలుగనే తల్లిదండ్రుల కోసం తీపి కబురు... తమ పిల్లలు గురుకుల సీట్లు సాధించేలా మంచి కోచింగ్ సెంటర్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం.
గురుకుల...
బాల్కొండ: మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనార్థాల పై విద్యార్థులకు బాల్కొండ ఎస్సై కే శైలేందర్ విస్తృతంగా పలు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమం లో భాగంగా ఈ...
బాల్కొండ: ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం వినూత్న రీతిలో నిర్ణయం తీసుకోంది. గ్రామంలో గల నర్సరీ నుండి 3వ తరగతి వరకు విద్యార్థులు అందరినీ UPS పాఠశాల...
బాల్కొండ: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అన్నారు. బాల్కొండ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు...
మెండోరా: మెండోరా మండలంలోని సోన్పేట్, చాకిర్యాల్, బుస్సాపూర్, మెండోరా ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభమైన ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి డి. శ్రీనివాస్ తెలిపారు. తాత్కాలికంగా...
మెండోరా: మెండోరా మండల కేంద్రంలోని భార్గవి విద్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ సి.హెచ్ రాజన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ...