26.2 C
Hyderabad
Wednesday, August 12, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

క్రైమ్ న్యూస్

మిస్సింగ్ కేసు విషాదాంతం.. అనారోగ్యంతో వ్యక్తి మృతి

మెండోరా: మెండోరా మండలం వెల్గటూర్ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి (35) ఈ నెల 9వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు...

పగలు వ్యాపారం … రాత్రి రాగి తీగల దొంగతనం …

బాల్కొండ: అటు రైతాంగాన్ని ఇటు విద్యుత్తు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాన్సఫార్మరుల ధ్వంసం , రాగి తీగల దొంగలను పోలీస్ లు ఎట్టకేలకు పట్టుకున్నారు . పోలీసుల వివరాల ప్రకారం, ఆర్మూర్‌కు...

పోలీస్ ఇమేజ్ ను పెంచండి- నిజామాబాద్ సిపి

బాల్కొండ: పోలీస్ ఇమేజ్ ను పెంచే విధంగా ప్రతి ఒక్క పోలీసు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని పోలీసులు ప్రజలతో మమేకం కావాలని వారి సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోలీసులు...

నిబంధనలు అతిక్రమిస్తే వాహనం సీజ్ – ఎస్సై కే శైలేందర్ హెచ్చరిక

బాల్కొండ :బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఎస్సై కే శైలేందర్ ఆధ్వర్యంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించ...

ఏటీఎంల వద్ద అపరిచితుల సహాయం తీసుకోవద్దు

బాల్కొండ: ప్రజలు తమ అవసరాలకు ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసుకునేటప్పుడు ఏటీఎం వద్ద అపరిచితుల సహాయము తీసుకోవద్దని బాల్కొండ ఎస్సై కే శైలేందర్ సూచించారు. ఆయన బాల్కొండ మండలంలోని పలు ఏటీఎంలను...

వారంలోనే గొలుసు దొంగను పట్టుకున్న మెండోరా పోలీసులు

మెండోరా మండలం నేషనల్ హైవే 44 పైన బుస్సాపూర్ గ్రామంలో ఇటీవల సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ సంఘటనలో మెండోరా పోలీసులు ఎట్టకేలకు నిందితుడి ని  వారంలోపే పట్టుకున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ...

బుస్సాపూర్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు కఠినమైన జీవిత కారాగార శిక్ష విధించింది. కేసు వివరాల ప్రకారం, బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కులస్తుడు...

గోదావరిలో చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

మెండోరా: మెండోరా మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన ఆలకుంట ఆనంద్, ఆలకుంట సురేష్, దేశెట్టి చిన్నయ్యలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చేపలు పట్టేందుకు గోదావరి నదికి వెళ్లారు. ఈ సందర్భంగా...

గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం..

వేల్పూర్:గుర్తుతెలని మృతదేహం లభ్యం అయినట్లు ఎస్సై సంజీవ్ సూచించారు.పోలీసులు తెలిపిన విరాల ప్రకారం ఇలా ఉన్నాయి వేల్పూర్ మండలంలో అంక్సాపూర్ గురువారం ఉదయం గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బంది...

రోడ్డు ప్రమాదాల నివారణకు … బాల్కొండ ఎస్సై శైలేందర్ విభిన్న శైలి…

తరచు ప్రయాణం చేసినప్పుడు మన ముందు ఉన్న వాహనాలపై " ఐ లవ్ యు డాడీ... ఐ లవ్ యు మమ్మీ... ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్... ఐ లవ్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.