26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

news service

కేంద్ర అధికారులను మెప్పించిన బాల్కొండ సర్పంచ్

బాల్కొండ: హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై అవగాహన సదస్సులో నిజామాబాదు జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ గాండ్ల రాజేష్ గ్రామపంచాయతీ ఆదాయ వనరులపై చేసిన పలు సూచనలను...

ఆర్టీసీ సమ్మెతో పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ప్రకటించిన KU

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. యూనివర్సిటీ విడుదల చేసిన...

LRS పెండింగ్ ఫీజులకు మరో అవకాశం

మెండోరా: తెలంగాణ వ్యాప్తంగా 2020లో LRS కోసం దరఖాస్తు చేసి ఇంకా ఫీజు చెల్లించని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే 1 నుండి జూలై 31, 2026 వరకు పెండింగ్...

గుట్కాలు మద్యపానం అమ్మకూడదని వాల్ పోస్టర్

వేల్పూర్: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోమంగళవారం21 ఇయర్స్ వాళ్లకి గుట్కాలు గానీ పాను పరాకులు మద్యపానం అమ్మకూడదని గ్రామపంచాయతీ,గ్రామ అభివృధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.దానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ కిరాణా...

భక్తి మార్గ సేవలో వైవిధ్యాలెన్నున్నా… పరమార్థం ఒక్కటే…

ఆర్మూర్ : ఆరున్నర దశాబ్దాల వయసులో రిటైర్డ్ టీచర్ గా జింధం నరహరి ఆర్మూర్ వాస్తవ్యుడినైన నేను "తిరుమల పరకామణి సేవ" అనుభవం నిజంగా మాటల్లో చెప్పలేనిదని,ఇది నా అనుభవాన్ని ప్రతిబింబించే ఒక...

గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి

బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి,...

నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నందిపేట్: భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకొని పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.దశాబ్దాల అణచివేత...

కవిత ‘పాంచజన్యం’కు బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ మద్దతు

నిజామాబాద్,: కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించిన 'పాంచజన్యం' అజెండాపై విద్యా వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామన్న ప్రతిపాదనను నిజామాబాద్ జిల్లా బడ్జెట్...

మార్కండేయ మందిరం పునర్నిర్మాణానికి సునీల్ రెడ్డి హామీ

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో అత్యంత పురాతనమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం బాల్కొండ...

అక్క…! కాదు , ఇప్పుడు అమ్మ…!!

దశాబ్దం పైగా తమిళనాడులో వినిపించిన పేరు...ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మారి మ్రోగిపోనుంది... అక్క... కవితక్క అని నోరార పిలిపించుకున్న ఆమె పూర్తిగా... ఇపుడు అమ్మ అవతారం ఎత్తి... అచ్చం తమిళనాడు జయలలితను...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.