Home
News Image
Reporter

Narendhar

Education

సుబ్బారెడ్డి సార్ కు బెస్ట్ టీచర్ అవార్డు

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో గత 36 ఏళ్లుగా విద్యారంగానికి విశిష్ట సేవలందిస్తున్న శ్రీ వెంకటేశ్వర హై స్కూల్, మదర్ థెరిసా హై స్కూల్ డైరెక్టర్ కెవి సుబ్బారెడ్డి సార్ కు బెస్ట్ టీచర్ అవార్డు లభించింది. ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ బ్రిక్స్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ నాయకులు ఈ...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

ఆర్మూర్ లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు “అవ్వకు బువ్వ” ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జిరాయత్ నగర్ లో గల విద్యా హైస్కూల్ ఆవరణలో ప్రతీ నెలలో పంపిణీ చూసే ఉచిత బియ్యం పంపిణీ "అవ్వకు బువ్వ" కార్యక్రమంలో భాగంగా దాదాపు 58 మంది నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు...

Swipe up for next
News Image
Reporter

Narendhar

వార్తలు

ఆప్షనే లేనప్పుడు.. అనర్హులెలా?

ఆప్షనే లేనప్పుడు.. అనర్హులెలా? రెండు పడక గదుల ఇళ్ల జాబితాపై అభ్యంతరాలు బాల్కొండ: బాల్కొండ గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రదర్శించిన రెండు పడక గదుల ఇళ్ల అనర్హుల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జాబితాలో పలువురు అర్హుల పేర్ల వద్ద ‘ప్రజా పాలన దరఖాస్తు లిస్టులో పేరు లేదు’ అని రిమార్క్‌ చేయడంపై మండల మాజీ కోఆప్షన్...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

అంత్యక్రియలలో పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…

నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామానికి చెందిన సామల గంగాధర్ రిటైర్డ్ టీచర్,సామల గంగాసాగర్ మాజీ సర్పంచ్ ల మాతృమూర్తి సామల చిన్నూబాయి 16 సెప్టెంబర్ 26 రోజున అకాల మరణం పొందారు.అంత్యక్రియలలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాడె మోసి,ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,బంధుమిత్రులు మాట్లాడుతూ అందరి హృదయాలలో చెరగని...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపిన అధ్యక్షులు మచ్చర్ల సాగర్…

ఆర్మూర్: సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.అనంతరం విలేకరులని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల బ్రిటిష్ అరాచక పాలన నుండి మన...

Swipe up for next
News Image
Reporter

RAJU CH

వార్తలు

పిట్టల సంరక్షణకు పిట్టగూళ్లు ఏర్పాటు

చిట్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 8 పిట్టగూళ్లు ఏర్పాటు నిర్మల్: పక్షులకు గూళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలమైన వాతావరణం తగ్గిపోవడంతో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చిట్యాల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 8 పిట్టగూళ్లను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ–వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరుల సహకారంతో ఈ పిట్టగూళ్లను ఏర్పాటు చేశారు....

Swipe up for next
News Image
Reporter

RAJU CH

వార్తలు

చిట్యాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నిర్మల్: ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ–వెంకట్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు సతీష్, మదర్, సయేందర్, పంచాయతీ కార్యదర్శి, ఆశ వర్కర్స్,ఉపాధి హామీ...

Swipe up for next
News Image
Reporter

Narendhar

వార్తలు

బాల్కొండలో కాంగ్రెస్ బాకీ కార్డు ల పంపిణీ

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చక మోసం చేయడంతో బాల్కొండ లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డుల ను టిఆర్ఎస్ నాయకులు పంచడం జరిగింది. మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎంఏ షాహిద్, బి ఆర్ ఎస్ యూత్ జిల్లా నాయకులు...

Swipe up for next
News Image
Reporter

Narendhar

వార్తలు

చిట్టాపూర్ పాఠశాలలో హిందీ దివస్

బాల్కొండ : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాపూర్ లో హిందీ దివస్ నిర్వహించనైనది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హిందీ సాహితీ క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. హిందీలో హాస్య నాటికను విద్యార్థులు చక్కని అభినయంతో ప్రదర్శించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులను అందజేశారు. హెడ్మాస్టర్ హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

ఆర్మూర్ లో “రక్షా స్వచ్చంద సేవా సంస్థ” ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ…

ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్,విద్యా హైస్కూల్ ఆవరణలో రక్షా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,మట్టి గణపతుల స్పాన్సర్,ప్రాజెక్ట్ చైర్మన్ ప్రవీణ్ పవార్ ల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ వాసులకు ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్,ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, కోశాధికారి గోనె శ్రీధర్,ఉపాధ్యక్షులు జింధం...

Swipe up for next
News Image
Reporter

Narendhar

వార్తలు

బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

బాల్కొండ :బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ ఙ్ఞాన సాగర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలని ఆయన అన్నారు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాల వల్ల పర్యావరణ...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం…

ఆర్మూర్ స్ఫూర్తి సేవా సొసైటీ ఆధ్వర్యంలో పెర్కిట్ లోని బొర్ర గణపతి దేవాలయం వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సొసైటీ అధ్యక్షులు రాస ఆనంద్,వీడీసి అధ్యక్షలు కామని రామకృష్ణ,రాజేందర్, శ్రీనివాస్,స్థానిక సభ్యులు రఘునాథ్ పాల్గొని,ప్రభాకర్ రావు పూజారి దీవెనలతో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా స్ఫూర్తి...

Swipe up for next
News Image
Reporter

RAJU CH

నిజామాబాద్ జిల్లా

మెండోరాలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

మైనార్టీ తాత్కాలిక కమిటీలు రద్దు.. కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు మెండోరా: మెండోరా మండలంలోని గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలకు డీసీసీ ఆమోదం తెలిపింది. డీసీసీ అధ్యక్షుడు కె. నాగేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బడాల సాయిరెడ్డితో సంప్రదింపుల అనంతరం నియామకాలు అమల్లోకి వచ్చాయి. బుస్సాపూర్‌–జక్కుల రాజన్న, ఎస్సారెస్పీ–కిరణ్, సోన్‌పేట్‌–మల్కేష్, దూదిగాం–బోలిశెట్టి సాగర్,...

Swipe up for next
News Image
Reporter

Narendhar

Featured

ఆస్ట్రేలియాలో ఆన్లైన్ ద్వారా సత్యనారాయణ వ్రతం

మీరు విన్నది చదివింది నిజమే... దైవ నామస్మరణకు దేశం అడ్డు కాదు... ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరు సనాతన ఆచార వ్యవహారాలను పాటించినప్పుడే ఆ దైవ కృపకు పాత్రులవుతాం... దేశం కానీ దేశంలో ఇష్టదైవం ... సత్యదేవుని వ్రత సంకల్ప ఇచ్చను ఆ భగవంతుడు ఆన్లైన్ ద్వారా నెరవేర్చాడు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని తెలుగు సినిమా...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

వ్యాసరచన పోటీలో పాల్గొన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు

వేల్పూర్: వ్యాసరచన పోటీలో పాల్గొన్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో వేల్పూర్ రెవెన్యూ శివారులో గల కుండలిని జ్ఞాన యోగి అవధూత శ్రీ శ్రీ శ్రీ గోవింద గిరి స్వామి దివ్య యోగాశ్రమంలో శుక్రవారం ఆర్మూర్ మండలంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు "కృతజ్ఞత" అనే అంశంపై...

Swipe up for next
News Image
Reporter

Narendhar

వార్తలు

హైస్కూల్ విద్యార్థులకు ప్రభుత్వ యూనిఫాంలు,బూట్ల పంపిణి

బాల్కొండ :బాల్కొండ మండలం లోని చిట్టాపూర్ ఉన్నత పాఠశాల లో సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు ప్రభుత్వ యూనిఫాంలు, బూట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు చదువుల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సారెడ్డి, భృగు మహర్షి, రామారెడ్డి, శ్రీనివాస్,పద్మ, రాజేందర్...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులనే ప్రతిష్టించాలి…

ఆర్మూర్: ప్రతీ ఏటా జరిగే "వినాయక చవితి" ఉత్సవాలలో పర్యావరణ పరిరక్షణకై మట్టితో తయారుచేసిన గణపతులనే ప్రతిష్టించాలని పర్యావరణ ప్రేమికుడు విశ్రాంత ఉపాధ్యాయుడు జింధం నరహరి పిలుపునిచ్చారు. రిటైర్డ్ టీచర్ జింధం నరహరి మాట్లాడుతూ... గతంలో సైన్స్ టీచర్ గా తాను పనిచేసిన ప్రతీ పాఠశాలలో విద్యార్థులచే మట్టి సేకరించి,మట్టి గణపతులను తయారు చేయించి,విద్యార్థులకు గ్రామస్తులకు...

Swipe up for next
News Image
Reporter

Narendhar

Education

పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించి మట్టి గణపతులను తయారు చేసిన విద్యార్థులు

బాల్కొండ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల్కొండ మండల కేంద్రం లోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ మరియు మదర్ థెరిసా హైస్కూల్ విద్యార్థులు పర్యావరణహిత మట్టి గణపతులను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగుల వినియోగం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు స్వహస్తాలతో బంకమట్టితో...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

గోవింద్ పేట్ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మన్ సేవలను అభినందిస్తూ సన్మానించిన సహచర ఉద్యోగులు…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్య కేంద్రం గోవింద్ పేట్ లో ఫార్మసీ ఆఫీసర్ గా పని చేస్తున్న లక్ష్మణ్ కు నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల విధిగా పీహెచ్డీ పట్టా అందుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖలో డాక్టరేట్ పట్టా అందుకున్న మొట్టమొదటి ఉద్యోగిగా లక్ష్మణ్ చరిత్రలో నిలిచిపోయారని వైద్యాధికారి డాక్టర్...

Swipe up for next
News Image
Reporter

Jindham Narahari

నిజామాబాద్ జిల్లా

దళిత స్పీకర్ పై అహంకార వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమే..! ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యం లో అసెంబ్లీ ఆవరణలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ,బీఆర్ఎస్...

Swipe up for next