26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

news service

పదవ తరగతిలో ఉత్తీర్ణత విద్యార్థులకు సన్మానం..

వేల్పూర్: జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది మంచి మార్కులు సాధింపదవ తరగతిలో ఉత్తీర్ణత చిన విద్యార్థి విద్యార్థినులను శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామపంచాయతీ పాలకవర్గం...

ఈదురు గాలులకు నేలకొరిగిన వృక్షం.

వేల్పూర్ మండలంలోని సాయంత్రం ఈదురు గాలులకు వేల్పూర్ రోడ్ లో భారీ చెట్టు నెలకొరిగిన అయ్యింది. రాకపోకలకు ఇబ్బంది కావడంతో వేల్పూర్ పోలీస్ జమిందార్ సుదర్శన్ మోతే సర్పంచ్ దోల్ల రమేష్ 8వార్డు...

15 నిమిషాల్లో స్వీయ జనగణన నమోదు-బాల్కొండ చార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన 2027 ను స్వీయ గణనతో ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించామని మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని...

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.

వేల్పూర్:మండలంలో వేల్పూర్ గ్రామానికి చెందిన మంగలారపు హరీష్ కు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల నిమ్స్ లో సర్జరీ చేయడం జరిగింది అతనికి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు కావడం జరిగింది...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ శ్రేణుల దాడి హేయకరం

బాల్కొండ: కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ,...

దేవాదాయ కమిషనర్ ను కలిసిన బాల్కొండ పద్మశాలి సంఘం నాయకులు

బాల్కొండ: వేలాది సంవత్సరాల క్రితం  ప్రతిష్టించిన బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నర నారాయణుని దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమయ్యే నిధుల మంజూరు కోసం కాంట్రిబ్యూషన్...

బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబరాలు.

ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సాధించిన సందర్బంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

ఆర్మూర్:  ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేట్ స్కూలు మోజులో పడకుండా తప్పనిసరిగా మనందరం మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, మన ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందామని సర్పంచ్ సారంగి శాంతి...

ఆర్మూర్‌లోనే సోమవారం గ్రీవెన్స్ – ప్రజలకు సౌకర్యం

ఆర్మూర్ : ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఇకపై డివిజన్ కేంద్రం అయిన ఆర్మూర్‌లోనే నిర్వహించబడనుంది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల నుండి...

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) కీలక ప్రకటన

తెలంగాణ ఇంటర్మీడియట్ (జనరల్ /ఒకేషనల్)1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు చెల్లింపు గడువును 02-05-26 నుండి 04-05-26 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ₹3000 లేట్ ఫీజుతో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.