బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని జామా మసీదులో మంగళవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 6న వర్తమాన కాలంలో విద్య గురించి జరిగే సదస్సుకు సంబంధించిన పోస్టర్లను మర్కస్...
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల జ్ఞానేశ్వర్ స్వామి ఆశ్రమంలో గురుపౌర్ణిమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురూజీ శ్రీ శ్రీ కృష్ణ హరే స్వామికి భక్తులు పాదపూజ చేసి తరించారు.ఈ కార్యక్రమంలో...
ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హనుమాన్ మందిరంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదాలు, ఉపనిషత్తులను అవపాసన చేసుకున్న ప్రముఖ వేద పండితులు సుబ్బారావు పంతులును పూలమాల శాలువతో...
ఆర్మూర్ మండలంలోని చేపూర్ సాయిబాబా ఆలయంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కు చెందిన దొంతుల రవీందర్ కుమార్తె వైష్ణవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా...
మెండోరా: భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపే మహనీయుడే గురువని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ తెలిపారు. ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే...
మెండోరాలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
మెండోరా: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా...
బాల్కొండ: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పోచంపాడు ప్రాజెక్టు మరియు పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చే సంవత్సరంలో...
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన శతాబ్దాల క్రితము స్థాపితమైన మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమైన ఎస్టిమేట్, తదితర లాంచన కార్యక్రమాలను ముందుకు నడిపించడానికి నిజాంబాద్ జిల్లా దేవాదాయ...
సాధారణంగా పెళ్లి రోజు వచ్చిందంటే ఇంత కేక్ కట్ చేయడం... మరి కాస్త ముందుకెళ్లి నిరుపేదలకు పండ్లు పలహారాలు పంచి పెట్టడం చేస్తుంటారు... కానీ బాల్కొండ కి చెందిన ఈ దంపతులు తమ...
బాల్కొండ: మార్కండేయ మందిరం పునర్నిర్మాణ పనులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ హామీ ఇచ్చారు. శనివారం బాల్కొండ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...