బాల్కొండ: వేలాది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నర నారాయణుని దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమయ్యే నిధుల మంజూరు కోసం కాంట్రిబ్యూషన్...
మెండోరా:మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారిని శోభాయమానంగా అలంకరించి పల్లకిలో...
వేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సాయిసేవకులు,ఆదర్శపుణ్య దంపతులు, యాత్రప్రతినిధులు రాజారపుకవిత బాలసతీష్ దంపతుల ఆధ్వర్యంలోమూడు రోజుల "ఆధ్యాత్మిక యాత్ర"ను మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడీ సాయిబాబా దేవాలయం, సప్త శృంగేరి దేవిని,పంచవటిలోని...