Monday, June 29, 2026

రాష్ట్రపతిని కలిసిన సురేష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మూ ను రాష్ట్రపతి భవన్ లో గురువారం బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తన సహచర ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు సురేష్ రెడ్డి రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో బిఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి , మాజీ ఎంపీ సంతోష్ లతో కలిసి మొక్కలను సురేష్ రెడ్డి నాటారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This