Monday, June 29, 2026

ఆర్మూర్‌లోనే సోమవారం గ్రీవెన్స్ – ప్రజలకు సౌకర్యం

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ : ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఇకపై డివిజన్ కేంద్రం అయిన ఆర్మూర్‌లోనే నిర్వహించబడనుంది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.

ఇప్పటివరకు తమ సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే, కొత్త నిర్ణయంతో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ప్రజలు ఇకపై ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలోనే తమ సమస్యలను నేరుగా తెలియజేసుకోవచ్చు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This