Monday, June 29, 2026

నూతన డిఆర్డివో ను కలిసిన మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి

📰 Generate e-Paper Clip

వేల్పూర్:బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్ పట్టణానికి నూతనంగా డిఆర్డిఓ ఆఫీసర్గా సాయన్న నియమితులైన సందర్భంగా శుక్రవారం వేల్పూర్ మండల సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి తిట్ల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This