Sunday, June 28, 2026

కిసాన్ నగర్ లో బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం నాటి జెఎసి అధ్యక్షుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ రహీముద్దీన్ జెండా ఎగరవేశారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రసాద్, హమీద్, మోతిరాం, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This