కిసాన్ నగర్ లో బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం నాటి జెఎసి అధ్యక్షుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ రహీముద్దీన్ జెండా ఎగరవేశారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రసాద్, హమీద్, మోతిరాం, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.