Sunday, June 28, 2026

భానుడి ఉగ్రరూపం..కరెంటు లేక ప్రజలు ఇబ్బంది..

📰 Generate e-Paper Clip

మాటిమాటికి కరెంటు పోయే…?

వేల్పూర్ మండలంలో ఎండలు ఎక్కువ 42.2% కొట్టడంతో ప్రజలు ఇండ్లలో కూలర్ ఫ్యాన్లు పెట్టుకొని ఉంటారని అనుకుంటున్నారు.. కానీ మాటిమాటికి విద్యుత్ సరఫరా పోవటం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు.భానుడి ఉగ్రరూపం కరెంటు లేక ఫ్యాను తిరగలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This