వేల్పూర్: వేల్పూర్ మండలకేంద్రంలోజిల్లాపరిషత్ పాఠశాలలో చదువుకున్న పదవతరగతి1998-99పూర్వవిద్యార్థులుఆత్మీయసమ్మేళన జరుపుకున్నారు.పూర్వ గురువులను శాలువాతో సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు చిన్ననాటి స్నేహితులతోకలిసిప్రతిఒక్కరూ అప్పటి తీపిజ్ఞాపకాలు పంచుకున్నారు.ఈకార్యక్రమంలో1998-99పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.


