ఎరుగట్ల:ఏరుగట్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నాలుగవ సారి తాజాగా జక్కాని శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరిగి నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవలో ముందుకు సాగుతాను. ఇది నా గౌరవం కాదు, మన సంఘం ఐక్యతకు నిదర్శనమని ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results
👆👆👆👆👆
Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...