వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే ,రామన్నపేట ఆయా గ్రామాలలో రబీ సీజన్ వరి కోతలు మొదలయ్యాయి. మండలంలోని అన్ని గ్రామాల కంటే ముందుగా.గ్రామ రైతులు పొలం పనులకు సంబంధించి. మండలంలోని అందరి రైతుల కంటే వరి నాట్లు వేయడం వరకు వారు ముందుంటారు.ఈ రబీ సీజన్లో వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు ముందు వరి నాట్లు వేయడం ముగించారు..అందు వల్ల అన్ని గ్రామాల రైతుల ముందే గ్రామ రైతులు వరి కోతలు మొదలు పెట్టారు..


