Thursday, May 14, 2026

రాష్ట్రపతిని కలిసిన సురేష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మూ ను రాష్ట్రపతి భవన్ లో గురువారం బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తన సహచర ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు సురేష్ రెడ్డి రాష్ట్రపతికి గ్రీన్ చాలెంజ్ పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో బిఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి , మాజీ ఎంపీ సంతోష్ లతో కలిసి మొక్కలను సురేష్ రెడ్డి నాటారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This