బాల్కొండ: ఈనెల 4వ తేదీన బాల్కొండలోని ఎం కె గార్డెన్లో జరిగే హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ చలో బాల్కొండ పేరిట బుధవారం బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామము లో నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వన్నె ల్ బి గ్రామంలోని పలు షాపుల్లో సమ్మేళనం ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం సమితి ఇన్చార్జులు సల్లా నర్సయ్య, అంబటి కిషన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...