మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడులో గల తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం మరియు మత్తు పదార్థాల నివారణపై...
బాల్కొండ: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పోచంపాడు ప్రాజెక్టు మరియు పుష్కర ఘాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చే సంవత్సరంలో...
మెండోరా: మెండోరా మండలం వెల్గటూర్ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి (35) ఈ నెల 9వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు...
బాల్కొండ: అటు రైతాంగాన్ని ఇటు విద్యుత్తు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాన్సఫార్మరుల ధ్వంసం , రాగి తీగల దొంగలను పోలీస్ లు ఎట్టకేలకు పట్టుకున్నారు . పోలీసుల వివరాల ప్రకారం, ఆర్మూర్కు...
బాల్కొండ: పోలీస్ ఇమేజ్ ను పెంచే విధంగా ప్రతి ఒక్క పోలీసు నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని పోలీసులు ప్రజలతో మమేకం కావాలని వారి సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోలీసులు...
బాల్కొండ :బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఎస్సై కే శైలేందర్ ఆధ్వర్యంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించ...
బాల్కొండ: మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనార్థాల పై విద్యార్థులకు బాల్కొండ ఎస్సై కే శైలేందర్ విస్తృతంగా పలు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమం లో భాగంగా ఈ...
బాల్కొండ: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అన్నారు. బాల్కొండ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు...
బాల్కొండ: ప్రజలు తమ అవసరాలకు ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసుకునేటప్పుడు ఏటీఎం వద్ద అపరిచితుల సహాయము తీసుకోవద్దని బాల్కొండ ఎస్సై కే శైలేందర్ సూచించారు. ఆయన బాల్కొండ మండలంలోని పలు ఏటీఎంలను...
ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్మూర్ కోర్టులో న్యాయవాదులు పాలాభిషేకం చేశారు.న్యాయవాదుల అరెస్టుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని, తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026...