Thursday, May 14, 2026

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించిన సామాజిక సేవకుడు తులసీ పట్వారి

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా *ఆహారం-ఆరోగ్యం* చార్ట్ నీ, కరపత్రాలను ఆవిష్కరించి, ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో ఉన్న పాఠకులకు
అందజేసి,ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహార నియమాలు పాటించాలో విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు తెలియజేసి అవగాహన కలిగించారు.ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామం, యోగ,ధ్యానం చేయాలన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This