Sunday, June 28, 2026

ఆహారం ఆరోగ్యం పై అవగాహన

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ ప్రముఖ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా *ఆహారం-ఆరోగ్యం* చార్ట్ నీ ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో పాఠకులకు
అందజేసి,ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహార నియమాలు పాటించాలో విద్యార్థులకు అవగాహన కలిగించి తగిన సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామం యోగ ధ్యానం చేయాలి అని అన్నారు

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This