Thursday, May 14, 2026

ఆహారం ఆరోగ్యం పై అవగాహన

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ ప్రముఖ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా *ఆహారం-ఆరోగ్యం* చార్ట్ నీ ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో పాఠకులకు
అందజేసి,ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆహార నియమాలు పాటించాలో విద్యార్థులకు అవగాహన కలిగించి తగిన సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామం యోగ ధ్యానం చేయాలి అని అన్నారు

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

కోమన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన అందుతుంది…

ఆర్మూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కోమన్ పల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పిటిఎం మీటింగ్ కు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కావ్య, ఉపసర్పంచ్...

More Articles Like This