Thursday, May 14, 2026

పిసిసి అధ్యక్షున్ని సన్మానించిన చాట్ల నరేష్

📰 Generate e-Paper Clip

బాల్కొండ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం చాట్ల నరేష్ పిసిసి అధ్యక్షునితో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This