subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 2:33 pm Digital Edition : Narendhar

పిసిసి అధ్యక్షున్ని సన్మానించిన చాట్ల నరేష్

బాల్కొండ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం చాట్ల నరేష్ పిసిసి అధ్యక్షునితో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు.