Thursday, May 14, 2026

విజేతలకు బహుమతులుఅందజేసినసర్పంచ్..

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఎం తరుణ్ ఎం సూరజ్ ఆధ్వర్యంలోమినీ సర్కిల్ క్రికెటర్ టోర్నమెంట్ గత నాలుగు రోజుల నుంచి నిర్వహించారు.ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి బాబాపూర్ రెండవ బహుమతి రామన్నపేట గెలుచుకున్నారు.ఇట్టిబహుమతులు సర్పంచ్ డోల్లా రమేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈకార్యక్రమంలోచేపూర్ మనోహర్,మేకలరాజేశ్వర్,ముద్దుల సుమన్, రాజేందర్,తదితరులు పాల్గొన్నారు

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This