Sunday, June 28, 2026

సన్న కారు రైతులను పట్టించుకోని ప్రభుత్వం..

📰 Generate e-Paper Clip

వేల్పూర్ :వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో తడసి ముద్దాయి అయినాయి సన్న కారు రైతులను చిన్నచూపు పట్టించుకోని ప్రభుత్వం 20 రోజులైనా వరి వడ్లు ఎండలో ఎండుతున్నాయి వానలు తడుస్తున్నాయి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే జిల్లా అధికారులు స్పందించాలని రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This