Sunday, June 28, 2026

108పూలు పండ్లు తో అమ్మవారికి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సంకట చతుర్తి వైశాఖమాసం మంగళవారం సందర్భంగా వాసవి మహిళ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి 5వ రోజు పూజా కార్యక్రమంలో బుక్క శ్రీనివాస్ పూజారి నిర్వహణలో108 పూలు,108 పండ్లు,108నాణేలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చన అభిషేకం అలంకరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంగీత,మంజుల,విజయ,శరిత,విజయ,స్వప్న,శ్రీహిత,ధనలక్ష్మి,అరుంధతి,శ్రీలత పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This