వేల్పూర్: సోమవారం రోజున జగిత్యాలలోజరిగే ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చలో జగిత్యాల్ సభకు బయలుదేరిన వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులుబిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...