Thursday, May 14, 2026

చలో జగిత్యాల సభకు బయలుదేరిన వేల్పూర్ మండల BRSనాయకులు

📰 Generate e-Paper Clip

వేల్పూర్: సోమవారం రోజున జగిత్యాలలోజరిగే ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చలో జగిత్యాల్ సభకు బయలుదేరిన వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులుబిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు  కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This