Sunday, June 28, 2026

విజేతలకు బహుమతులుఅందజేసినసర్పంచ్..

📰 Generate e-Paper Clip

వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఎం తరుణ్ ఎం సూరజ్ ఆధ్వర్యంలోమినీ సర్కిల్ క్రికెటర్ టోర్నమెంట్ గత నాలుగు రోజుల నుంచి నిర్వహించారు.ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి బాబాపూర్ రెండవ బహుమతి రామన్నపేట గెలుచుకున్నారు.ఇట్టిబహుమతులు సర్పంచ్ డోల్లా రమేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈకార్యక్రమంలోచేపూర్ మనోహర్,మేకలరాజేశ్వర్,ముద్దుల సుమన్, రాజేందర్,తదితరులు పాల్గొన్నారు

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This