Saturday, June 13, 2026

ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఈఎల్స్ మంజూరు చేయించిన పి ఆర్ టి యు నాయకులు

📰 Generate e-Paper Clip

ఆర్మూర్: నందిపేట్ మండలంలో గత వేసవి కాలంలో 5 రోజులపాటు “కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం” కు సంబంధించిన ఎర్న్డ్ లీవ్లను విద్యాశాఖ అధికారి ఆదేశానుసారంగా మండల ఎంఈవో అవధూత గంగాధర్ ఈఎల్స్ ప్రొసీడింగును పీఆర్టీయు నాయకులకు అందజేశారు.మండలంలోని ఉపాధ్యాయులు ఈఎల్స్ మంజూరు చేయించినందుకు పీఆర్డీయు నాయకులు నందిపేట్ మండల అధ్యక్షులు భూషణ్, ప్రధాన కార్యదర్శి రమేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This