బాల్కొండ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం చాట్ల నరేష్ పిసిసి అధ్యక్షునితో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు.
తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...