బాల్కొండ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం చాట్ల నరేష్ పిసిసి అధ్యక్షునితో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు.
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results
👆👆👆👆👆
Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...