బాల్కొండ: బాల్కొండ మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయన్ని మరియు కస్తూరిబా వసతి గృహాన్ని సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మండల విద్యాశాఖాధికారి బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, వసతులను పరిశీలించారు మెనూ ప్రకారము అల్పాహారము భోజనాన్ని అందించడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులు జరగబోయే మిగతా పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సూచించారు
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results
👆👆👆👆👆
Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...