26.9 C
Hyderabad
Wednesday, August 12, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

బ్రేకింగ్ న్యూస్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 రోజుల సాధారణ జైలు శిక్ష

బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గరుని కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచి నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్...

850కి చేరనున్న లోక్ సభ సీట్లు… 18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

దేశములో ప్రతి ఒక్కరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది . లోక్ సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల...

హర్మూజ్ జల సంధిని దిగ్భందించండి… ట్రంప్ హకుం…!

ఇరాన్‌తో ఇటివల జరిపిన చర్చలు విఫలమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో విపులంగా పోస్టు చేశారు. తమ నౌకాదళాన్ని హర్మూజ్‌ సందిని దిగ్బంధించాలని ఆదేశించినట్టు...

బాల్కొండ కేజీబీవీకి ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు…

బాల్కొండ :బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో విజయ దుందుభి మ్రోగించారు. ఈ పాఠశాల విద్యార్థులు ఏకంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇంటర్...

కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్

గత వంద ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో హైందవ సంస్కృతి, సామాజిక సేవ, ఐక్యత స్ఫూర్తి, రగిలిస్తున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ అందించిన...

బాల్కొండ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

బాల్కొండ: బాల్కొండ పట్టణ కేంద్రంలో సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోళ్ల కేంద్రాన్ని వేల్పూర్ మార్కెట్ చైర్మన్ మెండోరా ముత్యంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్...

సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు

నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో "నిజామాబాద్ ప్రీమియర్ లీగ్" జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా...

రాష్ట్రపతిని కలిసిన సురేష్ రెడ్డి

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మూ ను రాష్ట్రపతి భవన్ లో గురువారం బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తన సహచర...

టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు అందించిన ఎండీ వై నాగిరెడ్డి -ఉచితంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్

టీజీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల భద్రత విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేసిన సూచనల మేరకు...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని సావెల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి,మెండోరా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.