Thursday, May 14, 2026

EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు

📰 Generate e-Paper Clip

మెండోర: మండలంలోని ప్రజలకు ముఖ్య సమాచారం. ఎస్సీ కార్పొరేషన్ నిజామాబాద్ కార్యనిర్వహక సంచాలకుల ఆదేశాల మేరకు EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలు తేది 02-05-2026 (శనివారం) ఉదయం 11.00 గంటలకు మెండోర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని ఆయన తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This