Thursday, May 14, 2026

EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు

📰 Generate e-Paper Clip

మెండోర: మండలంలోని ప్రజలకు ముఖ్య సమాచారం. ఎస్సీ కార్పొరేషన్ నిజామాబాద్ కార్యనిర్వహక సంచాలకుల ఆదేశాల మేరకు EV ద్విచక్ర వాహనాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలు తేది 02-05-2026 (శనివారం) ఉదయం 11.00 గంటలకు మెండోర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని ఆయన తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(ఫేజ్ -2)విడుదల

https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results 👆👆👆👆👆 Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS  తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...

More Articles Like This