26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

నిజామాబాద్ జిల్లా

ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవాలి: ముత్యాల సునీల్ కుమార్

మెండోర డబుల్ బెడ్‌రూమ్ గృహాలను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మెండోరా: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల గృహ సముదాయాన్ని...

పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

బాల్కొండ: వేల్పూర్ గ్రామంలోని రాయకంటి సంజీవ్ ఇటీవల కొన్ని రోజుల క్రితం తాటి చెట్టు పై నుండి పడడంతో కాలు విరిగింది. అతనికి బాల్కొండ పట్టణ గౌడ సంఘం గ్రూప్-1 ఆధ్వర్యంలో పదివేల...

సాగునీటి విషయంలో కాంగ్రెస్ సేవలను విస్మరించొద్దు: కొత్తింటి ముత్యం రెడ్డి

ఎల్లంపల్లి–వరద కాలువ–ఎస్‌ఆర్‌ఎస్‌పీ అనుసంధానంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతోంది. మెండోరా: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి...

ఎస్సార్ఎస్పీ ను సందర్శించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టు అధికారులతో సమీక్ష – నీటి నిల్వలు, మరమ్మత్తులు, సాగునీటి విడుదలపై చర్చ మెండోరా:మెండోరా మండలంలోని పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ)ని శనివారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించి...

గురుపౌర్ణిమి సందర్భంగా సుబ్బారావు మాస్టర్ ను సన్మానించిన హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు…

ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హనుమాన్ మందిరంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదాలు, ఉపనిషత్తులను అవపాసన చేసుకున్న ప్రముఖ వేద పండితులు సుబ్బారావు పంతులును పూలమాల శాలువతో...

ప్రధానోపాధ్యాయులు రవీందర్ ను సన్మానించిన పీ ఆర్ టీ యు నాయకులు …

ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ హెడ్మాస్టర్ గా వివిధ పాఠశాలల్లో పనిచేసి ఎంతో కీర్తిని గడించిన అనుభవంతో రవీందర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా తాను పనిచేసిన పాఠశాలల సర్వతో...

గురు పౌర్ణమి సందర్భంగా అన్నదానం…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ సాయిబాబా ఆలయంలో గురువారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కు చెందిన దొంతుల రవీందర్ కుమార్తె వైష్ణవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా...

గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

మెండోరా: భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపే మహనీయుడే గురువని ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ తెలిపారు. ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే...

అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కును కోల్పోవద్దు -ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

మెండోరా: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఆర్) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని...

ముప్కాల్ లో PRTU మండల సభ్యత్వ నమోదు

ముప్కాల్: 2026 సంవత్సరానికి PRTU సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ZPHS ముప్కాల్ మరియు కేజీబీవీ పాఠశాల లో మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కొండ్రు నవీన్ గార్లు నిర్వహించడం జరిగింది....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.