25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

నిజామాబాద్ జిల్లా

వన్నెల్ (కే) గ్రామంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…

ఆర్మూర్: నందిపేట్ మండలంలోని వన్నెలకే గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్...

జనగణన పగడ్బందీగా నిర్వహించాలి- తాసిల్దార్ శ్రీనివాస్

బాల్కొండ :బాల్కొండ మండలంలో జనగణన ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 21 వరకు మూడు రోజుల పాటు బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత...

కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు లక్ష, తులం బంగారం ఇవ్వాలి_ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్

బాల్కొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి, అలాగే ప్రస్తుతం...

సర్కార్ బడిలోనే తన చదువులు… మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్

బాల్కొండ: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని మెండోరా పోలీస్ స్టేషన్ SI జాదవ్ సుహాసిని  అన్నారు . ఏర్గట్ల లోని PM SHRI ZPHS ఏర్గట్ల లో...

అక్లూర్ లో నూతన ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన సర్పంచ్ జిన్నా

వేల్పూర్ :వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో నూతన ప్రైమరీ స్కూల్ సర్పంచ్ జిన్నా జనార్ధన్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగాసర్పంచ్ జిన్నా జనర్దన్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్య సంస్థ లకు పిల్లలను పంపించి ఖర్చుల...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 4 రోజుల సాధారణ జైలు శిక్ష

బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గరుని కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచి నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్...

850కి చేరనున్న లోక్ సభ సీట్లు… 18, 19 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

దేశములో ప్రతి ఒక్కరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది . లోక్ సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల...

కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్

గత వంద ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిలో హైందవ సంస్కృతి, సామాజిక సేవ, ఐక్యత స్ఫూర్తి, రగిలిస్తున్న ఆర్ ఎస్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ అందించిన...

టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు అందించిన ఎండీ వై నాగిరెడ్డి -ఉచితంగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్

టీజీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల భద్రత విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేసిన సూచనల మేరకు...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని సావెల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి,మెండోరా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.