25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

నిజామాబాద్ జిల్లా

డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి సేవలు అభినందనీయమన్న… ఈ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సీ.ఏ ఈరవత్రి రాజశేఖర్

నిజామాబాద్ డీసీపీ అడ్మిన్ శ్రీ జి. బస్వారెడ్డి బదిలీ సందర్భంగా, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య...

చర్చలు విఫలమవడంతో… నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్…

రాష్ట్ర ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...

మోతే లో ఈ నెల29న వారాంతపు సంత ప్రారంభం..

వేల్పూర్ వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ఈనెల 29న బుధవారం రోజున గ్రామపంచాయతీ అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంత ప్రారంభిస్తున్నట్లుగా సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి గ్రామఅభివృద్ధి కమిటీ...

JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదల

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. 👉 ఫలితాల కోసం ఈ లింక్‌ను...

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి 2లక్షల 25 వేలరూపాయలు విరాళం….

వేల్పూర్:వేల్పూర్ మండల కేంద్రంలోని మోతె గ్రామంలో ఏర్పాటు చేస్తున్న శ్రీచత్రపతి శివాజీ మహారాజ్ ప్రముఖ శిల్పి విగ్రహ తయారీదారు శ్రీనివాస్ ని సోమవారం కలిసి12అడుగుల విగ్రహాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఉపసర్పంచ్ తెలిపారు.విగ్రహ...

బాల్కొండ సెగ్మెంట్లో అట్టహాసంగా ఇందిరమ్మ గృహప్రవేశాలు

బాల్కొండ: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన బూస లక్ష్మి, నరేందర్ ఇందిరమ్మ నూతన గృహప్రవేశంలో ముఖ్య అతిథులుగా టీ జీ...

బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు.!?

వేల్పూర్:వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వరూప విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈసమావేశంలో ఆమె మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహిళా...

4వ సారి పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్

ఎరుగట్ల: ఏరుగట్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నాలుగవ సారి తాజాగా జక్కాని శ్రీధర్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరిగి నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ...

ఎమ్మెల్యేని సన్మానించినబ్యాట్మెంటన్ టీం సభ్యులు

వేల్పూర్: వేల్పూరు మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో మినీ వాటర్ ట్యాంక్ ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బ్యాట్మెంటన్ టీం సభ్యులు శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి...

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన: సర్పంచ్ బోలి రమ్య.

.వేల్పూర్: వేల్పూర్ మండలం వాడి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వారి కొనుగోలు ఏర్పాటుచేసిన వాటిని సర్పంచ్ బోలి రమ్య ఆదివారం ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ బోలి రమ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.