వేల్పూర్:మండలంలో లక్కోరలో 99వ ప్రణాళికలో భాగంగా 'అరైవ్ అలైవ్'కార్యక్రమం ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు.ఎస్సై మాట్లాడుతూ మీ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని,బైకుపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని,కారులో సీటు బెల్టు పెట్టుకోవాలని,మద్యం తాగి...
వేల్పూర్:మండలంలోమోతె గ్రామంలో శ్రీఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి కోసం అనుమతి తీసుకోవడం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నిమర్యాదపూర్వకంగా కలిసి శనివారం వినతిపత్రం అందజేయడం జరిగిందని సర్పంచ్ డోల్ల రమేష్ రెడ్డి...
బాల్కొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారునికి, అలాగే ప్రస్తుతం...
బాల్కొండ: రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా మెండోర మండలంలోని దూదిగాం గ్రామ శివారులో కోతిదేవుడు సమీపం బ్లాక్ స్పాట్ వద్ద నేషనల్ హైవే 44 పైన గమ్యం-...
కమ్మర్పల్లి: వీఆర్ఏ ఉద్యోగులకు సంబంధించిన,దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను,న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కమ్మర్ పల్లి మండలంలోని వీఆర్ఏలు తహసిల్దార్ జి.ప్రసాద్ కు వినతిపత్రంఅందజేశారు.ఈసందర్భంగావీఆర్ఏలసంఘం మండల అధ్యక్షుడు మేకల శంకర్ మాట్లాడుతూగతంలో...
వేల్పూర్:మండలంలోని ఫర్టిలైజర్స్ పిఏసిఎస్ అలాగే పౌల్టి ఫామ్ పెట్రోల్ బంక్ లను ఆకస్మిక తనిఖీ మండల వ్యవసాయి అధికారి రాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్ పోలినా శాఖ సిబ్బంది ఆధ్వర్యంలోశుక్రవారంఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.యూరియా...
కమ్మర్ పల్లి:మండలం కేంద్రంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రైతు వేదికలో ప్రజల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆర్మూర్ జిల్లా ఉప వైద్య...
బాల్కొండ: TGEJAC పిలుపు మేరకు PRTU TS ముప్కాల్ మండల శాఖ తరుపున ఉపాధ్యాయ సంఘాలు ఐకేపీ మరియు రెవిన్యూ ఉద్యోగ సంఘాల తో కలిసి గౌరవ మండల తహసీల్దార్ ముంతాజ్ బుద్దీన్...
వేల్పూర్ మండలంలో విశ్వబ్రాహ్మణ సంఘంభవనం వద్దఎస్సైసంజీవ్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలోరోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్బంగా హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూమీమైనర్ పిల్లలకు ధ్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని అయన కోరారు.అంతే...
ఆర్మూర్ :ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు జేఏసి పిలుపుమేరకు సంఘ భవనం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పెన్షనర్స్ నల్లబ్యాడ్జిలు ధరించి తమ సమస్యలపై నినాదాలు చేస్తూ...